కొండ మీద కొత్త జంట

Share
 
కొత్తగా పెళ్ళైన రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు కలసి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లారు.
అక్కడ శ్రీవారిని ధర్శించుకోవడమేకాక అక్కడి మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనం వద్ద  భక్తులకు ప్రసాదం కుడా వడ్డించారట. 
ఈ జంటకు TTD చైర్మన్ కనుమూరి బాపిరాజు ఘనస్వాగతం పలికారట.
వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి మరియు ఫ్యామిలీ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

0 comments:

Post a Comment