విశాఖ లో త్వరలో మెగా అభిమానుల సునామి

Share

 

గబ్బర్ సింగ్ సినిమా సంచలన విజయం సాధించి ఆంధ్ర ప్రదేశ్ లో 250 డైరెక్ట్ సెంటర్స్ లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు  ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ ఫంక్షన్ తప్ప ఈ ఘన విజయం సాధించినా ఎటువంటి విజయోత్సవ ఫంక్షన్లు నిర్వహించలేదు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ కి గణేష్ ఇచ్చిన మాట.
అభిమానుల ఆనందాన్ని నీరు గార్చడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ తన మాటను వెనక్కి తీసుకుని గబ్బర్ సింగ్ 50 డేస్ ఫంక్షన్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఫంక్షన్ విశాకపట్నం లో అశేష మెగా అభిమానుల మద్య త్వరలో జరగనుంది అని సమాచారం. ఈ ఫంక్షన్ కి బాలీవుడ్ హీరో "సల్మాన్ ఖాన్ " ముఖ్య అతిధి గా రానున్నారు.
విశాఖ లో త్వరలో ............. సునామి ..!

0 comments:

Post a Comment